మైసూరు ప్యాలెస్లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా ..
- October 06, 2016
మైసూరు ప్యాలెస్లో దసరా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా ప్యాలెస్ ఆవరణ మొత్తాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దసరా సంబరాలు మిన్నంటాయి. భార్య త్రిషికా సింగ్ యదువీర్తో కలిసి తొలిసారిగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆహుతులను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏటా మైసూరు ప్యాలెస్లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మహారాజుల దర్పం ఉట్టిపడే విధంగా సంబరాలు ఉంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో రోజూ ప్రైవేట్ దర్బార్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









