గుజరాత్ నేవల్ బేస్ సమీపంలో పేలుడు...
- October 07, 2016
గుజరాత్లోని పోర్బందర్ నేవల్ బేస్ సమీపంలో పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ శబ్దం వినిపించిందని, స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని సమాచారం. కొద్ది రోజుల క్రితం పాకిస్థానీ పడవను భద్రతా దళాలు స్వాధీనం చేసుకుని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







