వలసదారులను రక్షించిన స్పెయిన్ దళాలు
- October 09, 2016
ఐరోపాకు వెళ్లేందుకుగాను మధ్యధరా సముద్రంలో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న 104 మంది ఆఫ్రికా వలసదారులను స్పెయిన్ సముద్ర రక్షక దళాలు ఆదివారం రక్షించాయి. స్పెయిన్ ద్వీపమైన అల్బోరన్కు ఈశాన్య ప్రాంతంలో వలసదారుల పడవను గుర్తించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పడవలో వారంతా ప్రమాదకర రీతిలోప్రయాణిస్తుండటంతో.. వారిని తీరానికి సురక్షితంగా చేర్చినట్లు తెలిపాయి. వలసదారుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నట్లు పేర్కొన్నాయి.2014 నుంచి ఇప్పటివరకు మధ్యధరా సముద్రంలో 10 వేలమందికి పైగా వలసదారులు పడవ ప్రమాదాల్లో దుర్మరణం పాలైన సంగతి గమనార్హం.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







