ఈ నెల 19 నుంచి యూఏఈ-భారత్‌ ఆర్థిక సదస్సు

- October 10, 2016 , by Maagulf
ఈ నెల 19 నుంచి యూఏఈ-భారత్‌ ఆర్థిక సదస్సు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ -భారత్‌ మధ్య అక్టోబర్‌ 19 నుంచి రెండురోజుల పాటు ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అక్టోబర్‌ 19న ప్రారంభించనున్నారు. దీనిలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. భారత్‌లో మౌలిక ప్రాజెక్టుల్లో ఉన్న అవకాశాలను వారు పరిశీలించనున్నారు. మౌలిక రంగం, పోర్టులు, రైల్వేలు, టూరిజం, హాస్పటాలిటీ, హెల్త్‌కేర్‌, అగ్రికల్చర్‌, ఫుడ్‌ సెక్యురిటీ రంగాలపై ఈ సదస్సులో దృష్టి సారించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com