ఈ నెల 19 నుంచి యూఏఈ-భారత్ ఆర్థిక సదస్సు
- October 10, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -భారత్ మధ్య అక్టోబర్ 19 నుంచి రెండురోజుల పాటు ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 19న ప్రారంభించనున్నారు. దీనిలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. భారత్లో మౌలిక ప్రాజెక్టుల్లో ఉన్న అవకాశాలను వారు పరిశీలించనున్నారు. మౌలిక రంగం, పోర్టులు, రైల్వేలు, టూరిజం, హాస్పటాలిటీ, హెల్త్కేర్, అగ్రికల్చర్, ఫుడ్ సెక్యురిటీ రంగాలపై ఈ సదస్సులో దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







