10 మంది పోలీసులు మృతి, 14 మందికి గాయాలు..
- October 10, 2016
అఫ్ఘనిస్తాన్ హెల్మాండ్ ప్రావిన్స్లో సోమవారం కారుబాంబు పేలుడు సంభవించింది. పోలీస్ ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటనలో 10 మంది పోలీసులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. బాంబు పేలుడు జరిగిన ప్రాంతాన్ని సైనిక ఉన్నతాధికారులు సందర్శించారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









