తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం...
- October 11, 2016
దసరా పర్వదినాన తెలంగాణలో కొత్త జిల్లాల ప్రాంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మేడ్చల్ జిల్లాను తలసాని శ్రీనివాస్యాదవ్, యాదాద్రి జిల్లాను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భద్రాద్రి(కొత్తగూడెం)జిల్లాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆసిఫాబాద్ జిల్లాను మంత్రి జోగు రామన్న, కామారెడ్డి జిల్లాను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి జిల్లాను మంత్రి ఈటల రాజేందర్, మహబూబాబాద్ జిల్లాను మంత్రి చందూలాల్, సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్, వికారాబాద్ జిల్లాను మంత్రి మహేందర్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాను మంత్రి జూపల్లి కృష్ణారావు, జనగామ జిల్లాను మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంచిర్యాల జిల్లాను మంత్రి పద్మారావు, నిర్మల్ జిల్లాను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







