అబుదాబిలో 2017 నాటికి పూర్తికానున్న హిందూ దేవాలయం
- October 11, 2016
అబుదాబిలో హిందువుల కోసం మొట్టమొదటగా ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 2017నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. యూఏఈలో అబుదాబిలో ప్రభుత్వం ఈ గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని వితరణగా ఇచ్చింది. ప్రస్తుతం అక్కడి హిందువులు పూజలు చేసుకోవాలంటే దుబాయ్ వరకూ ప్రయాణించాల్సి వస్తోంది. వేలాది మంది హిందువులు నివసిస్తున్న అబుదాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటించిన సందర్భంలో ఈ గుడి నిర్మాణం తెరమీదకొచ్చింది. ఈ విషయమై భారత్కు చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి మాట్లాడుతూ 'దేవాలయ నిర్మాణానికి సహకరించి యూఏఈ మత సహనానికి గొప్ప చిరునామాగా నిలిచిందన్నారు. అందువల్లే ఇక్కడ అన్ని దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని' పేర్కొన్నారు.
అబుదాబి నగరం వెలుపల ఆల్ వాత్బాలో 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అబుదాబిలో భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







