బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్...
- October 12, 2016
పండుగల సీజన్ను పురస్కరించుకని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా ఓ సరికొత్త ఆఫర్కు శ్రీకారం చుట్టింది. డబుల్ డేటా బెన్ఫిట్స్ పొందేలా నాలుగు స్పెషల్ టారిఫ్ ఓచర్లను ప్రకటించింది. ఈ డబుల్ డేటా ప్లాన్ అక్టోబర్ 10 నుంచి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ఆ ప్లాన్స్ ఇవే. 1. 1,498 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మామూలుగా అయితే 9 జీబీ డేటా లభిస్తుంది. కానీ అదే ప్లాన్ను ఈ పరిమిత రోజుల్లో రీఛార్జ్ చేసుకుంటే 18 జీబీ డేటా అంటే డబుల్ డేటా లభిస్తుంది. 2, 2,798 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే లభించే 18 జీబీ డేటాను 36 జీబీకి పెంచారు. 3. 3,998 రూపాయలకు లభించే 30జీబీ డేటాను 60జీబీకి పెంచారు.
4. 4,498 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే పొందే 40జీబీ డేటాను 80జీబీకి పెంచారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







