మనుషుల అక్రమ రవాణా: గ్యాంగ్ అరెస్ట్
- October 12, 2016
మనామా: హౌస్మెయిడ్ తప్పిపోయిన ఘటనలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం వెలుగు చూసింది. నార్తరన్ గవర్నరేట్లో ఓ ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్న హౌస్మెయిడ్ అపహరణకు గురైంది. ఆమెను ఓ గదిలో కొందరు దుండగులు బంధించారు. ఆమె ఉన్న ప్రాంతంలో అన్ సెక్యూర్డ్ వైఫై కనెక్షన్ ఉండటంతో, దాని సాయంతో ఆమె తన స్నేహితులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను కనుగొని, రక్షించారు. బాధితురాలిని ఓ మహిళ నేర్పుగా తన వద్దకు రప్పించుకుని, మంచి జీతానికి పని ఇస్తానని చెప్పి, వ్యభిచారం చేయాల్సిందిగా ఆమెను బలవంతపెట్టినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్న గ్యాంగ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







