అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన ..
- October 12, 2016
వీసా గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన మొదలైంది. సక్రమంగా ప్రవేశించి వీసా కాలం చెల్లినా అక్కడే ఉంటున్న విదేశీయుల సంఖ్యను గణించి దాదాపు 20 ఏళ్లు గడిచింది. హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించిన తాజా సమాచారం మేరకు...2015లో దేశాన్ని వదిలి వెళ్లాల్సిన సుమారు 5,27,127 మంది వీసా గడువు ముగిసినా అక్కడి నుంచి కదల్లేదు.ఈ సంఖ్య అట్లాంటా పట్టణం జనాభా కన్నా ఎక్కువే. అదే సమయంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 3,37,117 మందిని సరిహద్దు గస్తీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీటిలో చాలామటుకు మెక్సికో సరిహద్దు వద్దే జరిగాయి.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









