అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన ..
- October 12, 2016
వీసా గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన మొదలైంది. సక్రమంగా ప్రవేశించి వీసా కాలం చెల్లినా అక్కడే ఉంటున్న విదేశీయుల సంఖ్యను గణించి దాదాపు 20 ఏళ్లు గడిచింది. హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించిన తాజా సమాచారం మేరకు...2015లో దేశాన్ని వదిలి వెళ్లాల్సిన సుమారు 5,27,127 మంది వీసా గడువు ముగిసినా అక్కడి నుంచి కదల్లేదు.ఈ సంఖ్య అట్లాంటా పట్టణం జనాభా కన్నా ఎక్కువే. అదే సమయంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 3,37,117 మందిని సరిహద్దు గస్తీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీటిలో చాలామటుకు మెక్సికో సరిహద్దు వద్దే జరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







