జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్పై మరోసారి విషంకక్కాడు..
- October 13, 2016
జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్పై మరోసారి విషంకక్కాడు. భారత్లో కల్లోలం సృష్టించేందుకు జీహాదీలకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరాడు. నిర్ణయాత్మక లోపాల వల్లే కశ్మీర్ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందని మండిపడ్డాడు. కశ్మీర్లో జీహాదీలు ఉన్నప్పుడు, లేనప్పుడు భారత్లో వస్తున్న మార్పులను గమనించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మసూద్ కోరాడు.మరికొందరు జీహాదీలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని మసూద్ ప్రకటించాడు
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









