జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు..

- October 13, 2016 , by Maagulf
జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు..

జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు. భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు జీహాదీలకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరాడు. నిర్ణయాత్మక లోపాల వల్లే కశ్మీర్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందని మండిపడ్డాడు. కశ్మీర్‌లో జీహాదీలు ఉన్నప్పుడు, లేనప్పుడు భారత్‌లో వస్తున్న మార్పులను గమనించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మసూద్ కోరాడు.మరికొందరు జీహాదీలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని మసూద్ ప్రకటించాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com