జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్పై మరోసారి విషంకక్కాడు..
- October 13, 2016
జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్పై మరోసారి విషంకక్కాడు. భారత్లో కల్లోలం సృష్టించేందుకు జీహాదీలకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరాడు. నిర్ణయాత్మక లోపాల వల్లే కశ్మీర్ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందని మండిపడ్డాడు. కశ్మీర్లో జీహాదీలు ఉన్నప్పుడు, లేనప్పుడు భారత్లో వస్తున్న మార్పులను గమనించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మసూద్ కోరాడు.మరికొందరు జీహాదీలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని మసూద్ ప్రకటించాడు
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









