ఫిలిపీన్స్ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది
- October 16, 2016
ఫిలిపీన్స్ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది. ఆదివారం ఉదయం కారికా(కరేన్) తుపాను చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వందలమంది నిరాశ్రయులయ్యారు. వరదల ధాటికి గల్లంతైన వారి సంఖ్య తెలియడం లేదు. గంటకు 130కి.మీ. నుంచి 220కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులతో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.
పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. తీరప్రాంతాల ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి, గాయపడ్డవారికి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు అదృశ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









