ఉత్తర సినాయ్ ప్రాంతంలో 100 మంది మృతి
- October 16, 2016
ఈజిప్ట్ ప్రభుత్వం ఉత్తర సినాయ్ ప్రాంతంలో నిర్వహించిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడులకు కారణమైన వారిగా అనుమానిస్తున్నట్లు సైన్యం తెలిపింది. వీరిలో శుక్రవారం జరిగిన ఉగ్రదాడి నిందితులు కూడా ఉన్నారని పేర్కొంది. రఫా, షేక్ జువైద్, అల్-అరిష్ పట్టణాలపై మొత్తం మూడు గంటలపాటు ఈ దాడులు జరిగాయి. దాదాపు 100 మంది మరణించగా.. 40మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









