ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో 100 మంది మృతి

- October 16, 2016 , by Maagulf
ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో 100 మంది మృతి

ఈజిప్ట్‌ ప్రభుత్వం ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో నిర్వహించిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడులకు కారణమైన వారిగా అనుమానిస్తున్నట్లు సైన్యం తెలిపింది. వీరిలో శుక్రవారం జరిగిన ఉగ్రదాడి నిందితులు కూడా ఉన్నారని పేర్కొంది. రఫా, షేక్‌ జువైద్‌, అల్‌-అరిష్‌ పట్టణాలపై మొత్తం మూడు గంటలపాటు ఈ దాడులు జరిగాయి. దాదాపు 100 మంది మరణించగా.. 40మందికి పైగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com