ఉత్తర సినాయ్ ప్రాంతంలో 100 మంది మృతి
- October 16, 2016
ఈజిప్ట్ ప్రభుత్వం ఉత్తర సినాయ్ ప్రాంతంలో నిర్వహించిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడులకు కారణమైన వారిగా అనుమానిస్తున్నట్లు సైన్యం తెలిపింది. వీరిలో శుక్రవారం జరిగిన ఉగ్రదాడి నిందితులు కూడా ఉన్నారని పేర్కొంది. రఫా, షేక్ జువైద్, అల్-అరిష్ పట్టణాలపై మొత్తం మూడు గంటలపాటు ఈ దాడులు జరిగాయి. దాదాపు 100 మంది మరణించగా.. 40మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







