దుబాయ్లో ఉచితంగా బుక్స్ ఆర్డర్
- October 16, 2016
దుబాయ్: కోరుకున్న పుస్తకాన్ని ఇంటి వద్దే ఉచితంగా పొందే అవకాశం దుబాయ్లోని చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కలగనుంది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) మరియు కరీమ్ ఈ ప్రోగ్రామ్ని లాంఛ్ చేసింది. అక్టోబర్ 31 వరకు ఈ ప్రోగ్రామ్ అమల్లో ఉంటుంది. కరీమ్ యాప్ ద్వారా పుస్తకాల్ని బుక్ చేసుకుంటే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్ల ద్వారా పుస్తకాలు బుక్ చేసినవారి ఇంటికి ఉచితంగా వచ్చేస్తాయి. కెహెచ్డిఎ హ్యాపీనెస్ అండ ఇన్నోవేషన్ చీఫ్ ఆఫ్ క్రియేటివిటీ హింద్ అల్ ముల్లా మాట్లాడుతూ కరీడ్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్సెక్టార్ సంయుక్తంగా పనిచేయడం ద్వారా చదవడాన్ని ఇష్టంగా మార్చేందుకు వీలు కల్గిందని చెప్పారు. కరీడ్స్ కార్లు పలు బుక్స్ని కలిగి ఉంటాయనీ, యంగ్స్టర్స్, చిల్డ్రన్ కోసం ఇంగ్లీషు మరియు అరబిక్ భాషల్లో అవి లభ్యమవుతాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









