షాప్లు, ఏటీఎంలతో పెడెస్టియన్ బ్రిడ్జిలు
- October 17, 2016
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, 15 కొత్త పెడెస్ట్రియన్ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ బ్రిడ్జిలపై ఏటీఎంలు, అలాగే షాప్లు, రెస్టారెంట్లు, టాయిలెట్లు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఖతార్లో ప్రజలకు మరింత ఉపయుక్తంగా ఉండేలా ఈ మోడ్రన్ పెడెస్ట్రియన్ బ్రిడ్జిల్ని నిర్మిస్తున్నామనీ, ఈ విషయంలో రోడ్స్ అండ్ డిపార్ట్మెంట్ - ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీతో కలిసి ప్లానింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ ఎలివేటర్లతో పెడస్ట్రియన్ బ్రడ్జిలు అధునాతనంగా ఏర్పాటు కానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కతార్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులతో కలిసి సూపర్వైజరీ కమిటీని ఈ మేరకు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







