ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు..
- October 18, 2016
ప్రధాని మోడీ హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. మండీలో 3 జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు. వాయుసేన ఛాపర్లో మండికి చేరుకున్న మోడీకి హిమాచల్ అధికార యంత్రంగం మోడీకి ఘన స్వాగతం పలికింది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







