6 నెలలుగా అందని వేతనాలు- పస్తులతో అజ్మన్ కార్మికులు
- August 19, 2015
అజ్మన్ లోని ఒక కార్మిక వసతిగృహంలో ఉన్న 200 పైగా కార్మికులు ఆహారం, నిత్యావసరాల సరఫరా లేక పస్తులుంటున్నారు. అజ్మన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎస్సా ఎంజినీరింగ్ అండ్ మరైన్ సర్వీసెస్ శ్రామికులు చట్టపరమైన సందిగ్ధతల వల్ల గత ఆరు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. పులి మీద పుట్రలా, ఈ ప్రాంతానికి నీరు, కరెంటు సరఫరా కూడా నిలిపివేయడంతో, వంటచేసుకోడానికి విరిగిపోయిన సామాన్లను, సమీపంలోనున్న మసీదు నుండి నీటిని తెచ్చుకుని ప్రాణం నిలుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా 37 సంవత్సరాల భారతీయుడోకరు అధిక వేడికి తాళలేక ఆగస్టు 9 న మరణించినట్టు తోటి శ్రామికులు చెప్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









