6 నెలలుగా అందని వేతనాలు- పస్తులతో అజ్మన్ కార్మికులు
- August 19, 2015
అజ్మన్ లోని ఒక కార్మిక వసతిగృహంలో ఉన్న 200 పైగా కార్మికులు ఆహారం, నిత్యావసరాల సరఫరా లేక పస్తులుంటున్నారు. అజ్మన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎస్సా ఎంజినీరింగ్ అండ్ మరైన్ సర్వీసెస్ శ్రామికులు చట్టపరమైన సందిగ్ధతల వల్ల గత ఆరు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. పులి మీద పుట్రలా, ఈ ప్రాంతానికి నీరు, కరెంటు సరఫరా కూడా నిలిపివేయడంతో, వంటచేసుకోడానికి విరిగిపోయిన సామాన్లను, సమీపంలోనున్న మసీదు నుండి నీటిని తెచ్చుకుని ప్రాణం నిలుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా 37 సంవత్సరాల భారతీయుడోకరు అధిక వేడికి తాళలేక ఆగస్టు 9 న మరణించినట్టు తోటి శ్రామికులు చెప్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









