లేబర్ వివాదాల కోసం ప్యానెల్ ఏర్పాటు
- October 20, 2016
దోహా: కార్మికుల హక్కులను సంరక్షించేందుకుగాను 2004 - నెం.14 చట్టంలోని ప్రొవిజన్స్కి సవరణలు సూచిస్తూ డ్రాప్ట్ చట్టాన్ని స్టేట్ క్యాబినెట్ ఆమోదించింది. కార్మిక వివాదాలకు సంబంధించి జ్యుడీషియల్ ప్రొసిడ్యూర్స్ ఇంకా సులభతరమయ్యేలా ఈ సవరణలు ఉండనున్నాయి. వీటిలో కొన్ని ప్రొవిజన్లు, కమిటీ లేదా కమిటీల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ నుంచి వివాదాల్ని పరిష్కరించేందుకు వీలుగా రూపొందించబడ్డాయి. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ నుంచి ఓ జడ్జ్ని ఈ కమిటీ కోసం నియమిస్తారు. ఆ న్యాయమూర్తి కమిటీకి నేతృత్వం వహిస్తారు. సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ ఆ జడ్జ్ని నియమిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఇద్దరు మినిస్ట్రీ అధికారుల్ని ఈ కమిటీ కోసం నియమిస్తుంది. వారు ఖచ్చితంగా అకౌంటింగ్లో అనుభవజ్ఞులై ఉంటారు.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









