'తెలుగు కళా సమితి-బహ్రెయిన్' నిర్వహించిన సాహిత్య సభ
- October 20, 2016
తెలుగు కళా సమితి బహ్రెయిన్ లో సాహిత్య సభ గురువారం రాత్రి జరిగింది...ప్రముఖ ప్రజా కవి కాళోజి జీవన శైలి ఆయన రాసిన నా గొడవ పుస్తకం గురించి వక్తలు మాట్లాడారు అలాగే డి. కేశవ రెడ్డి రచనలు కొసం మాట్లాడారు.తెలుగు కళా సమితి లో ఇలాంటి సాహిత్య సభలు పెట్టడం చాలా మంచి నిర్ణయం అని అధ్యక్షులు గోపాల్ రెడ్డి ని అభినందించారు..ఈ సాహిత్య సభ జి.మురళి కృష్ణ మరియు ప్రో. విజయ కుమార్ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు దాసరి మురళి, శివ, వాసుదేవ రావు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









