సంప్రాదాయంగా సముద్ర ఉత్సవ ప్రదర్శన
- October 21, 2016
మనామా: బహరేన్ సముద్రతీరం వద్ద జరిగే ' సముద్ర ఉత్సవం ' లో ప్రజలు ఆనంద ఉత్సహాలతో రంగుల రంగుల వారాంతంలో పాల్గొనేందుకు హాజరుకానున్నారు. బహ్రెయిన్ పర్యాటక మరియు ప్రదర్శనల అథారిటీ ఈ కార్యక్రమానికి ఆతిధ్యం ఇస్తుంది , ప్రారంభ సంవత్సరాల్లో బారేన్ వృద్ధికి సంప్రదాయాలు మరియు వారసత్వం, కార్యకలాపాలు తో సామ్రాజ్యంలోని సముద్రానికి ఉన్న సంబంధంను ముడి పెట్టి చూపుతాయి. ఈ పండుగ ద్వారా సముద్రం మరియు దాని పరిణామ చరిత్ర గురించి పర్యాటకులకు మరియు కొత్త తరంకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ముత్యాల కోసం సముద్రం అడుగున ఈదడం మరియు తెరచాప పడవను తయారుచేయడం బహుముఖ ఆకర్షణలు ప్రధాన ఆకర్షణలు కాగా నీటి అడుగున ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్, చేపలతో ముచ్చట్లాడే ట్యాంక్, ఆహార మరియు పానీయాల తో పాటు నేరుగా చూసే ప్రత్యక్ష ప్రదర్శనలు ఉన్నాయి. ప్రజా వ్యాపారులు నుండి బహ్రేయినీ మేలురకపు ముత్యాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది పండుగ హైలైట్ సంప్రదాయ ధోవాస్ ఒక రంగుల లఘునౌకాగణము సృష్టించడం తర్వాత ఊరేగింపు ఉంటుంది. 2 బెహెరిన్ దినార్లతో ప్రవేశ రుసుముతో సందర్శకులను అనుమతిస్తారు. ఈ నెల అక్టోబర్ 29 న సముద్ర పండుగ కార్యక్రమం ముగుస్తుంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









