మైనారిటీలు ,దళితులు సాధికారత సాధించాలని పూర్వ విద్యార్థుల పిలుపు
- October 22, 2016
షార్జ: గురువారం సాయంత్రం షార్జాలో వందల మంది ఒక 'సాధికారత సమావేశం ' కు హాజరయ్యారు. భారతదేశంలోని అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం (అము) పూర్వ విద్యార్ధులు నిర్వహించిన ఈ సమావేశానికి మంచి స్పందన లభించింది.
విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడి 199 పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారతదేశం లో మతపరమైన అల్పసంఖ్యాకుల మరియు దళితుల ప్రభావితం కాబడి సమస్యలపై దృష్టి సారించారు మరియు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల ఫోరం అధ్యక్షుడు ఎస్.ఎమ్ క్కుతుబ్యూర్ రెహమాన్ , ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విద్యావ్యాప్తిలో ఆయన చూపిన సహకారం గూర్చి ప్రసంగించారు. విద్య లేకపోవడం దేశంలో ముస్లింలు, దళితుల అభివృద్ధికి అది పెద్ద అడ్డుగోడగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







