మైనారిటీలు ,దళితులు సాధికారత సాధించాలని పూర్వ విద్యార్థుల పిలుపు

- October 22, 2016 , by Maagulf
మైనారిటీలు ,దళితులు సాధికారత సాధించాలని పూర్వ విద్యార్థుల పిలుపు

షార్జ: గురువారం సాయంత్రం షార్జాలో వందల మంది ఒక 'సాధికారత  సమావేశం ' కు హాజరయ్యారు.   భారతదేశంలోని  అలిగర్ ముస్లిం  విశ్వవిద్యాలయం (అము) పూర్వ విద్యార్ధులు నిర్వహించిన ఈ సమావేశానికి మంచి స్పందన లభించింది. 

విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడి 199 పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారతదేశం లో మతపరమైన అల్పసంఖ్యాకుల మరియు దళితుల ప్రభావితం కాబడి  సమస్యలపై దృష్టి సారించారు మరియు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. అలిగర్ ముస్లిం  విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల ఫోరం అధ్యక్షుడు ఎస్.ఎమ్ క్కుతుబ్యూర్  రెహమాన్ , ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విద్యావ్యాప్తిలో ఆయన చూపిన సహకారం గూర్చి ప్రసంగించారు.  విద్య లేకపోవడం దేశంలో ముస్లింలు, దళితుల అభివృద్ధికి అది పెద్ద అడ్డుగోడగా నిలుస్తుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com