మైనారిటీలు ,దళితులు సాధికారత సాధించాలని పూర్వ విద్యార్థుల పిలుపు
- October 22, 2016
షార్జ: గురువారం సాయంత్రం షార్జాలో వందల మంది ఒక 'సాధికారత సమావేశం ' కు హాజరయ్యారు. భారతదేశంలోని అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం (అము) పూర్వ విద్యార్ధులు నిర్వహించిన ఈ సమావేశానికి మంచి స్పందన లభించింది.
విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడి 199 పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారతదేశం లో మతపరమైన అల్పసంఖ్యాకుల మరియు దళితుల ప్రభావితం కాబడి సమస్యలపై దృష్టి సారించారు మరియు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల ఫోరం అధ్యక్షుడు ఎస్.ఎమ్ క్కుతుబ్యూర్ రెహమాన్ , ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విద్యావ్యాప్తిలో ఆయన చూపిన సహకారం గూర్చి ప్రసంగించారు. విద్య లేకపోవడం దేశంలో ముస్లింలు, దళితుల అభివృద్ధికి అది పెద్ద అడ్డుగోడగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









