ఉగ్ర చెరలో ఇరాక్
- October 22, 2016
ఇరాక్లోని కిర్కుక్ ప్రాంతంలో శుక్రవారం నుంచి ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. ఈ దాడుల్లో 46 మంది మరణించారని, 133 మంది గాయపడ్డారని బ్రిగేడియర్ జనరల్ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా భద్రతాసిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. కుర్కుక్ ప్రాంతంలో దాడులు ఇంకా కొనసాగుతున్నాయని, శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎదురు దాడిలో 25 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







