ఒకరోజు ముందుగానే 'కాష్మోరా' రిలీజ్ !
- October 24, 2016
కార్తీ తాజా చిత్రం 'కాష్మోరా'. గోకుల్ దర్శకుడు. నయనతారా, దివ్య శ్రీ కథానాయికలు. ఫస్ట్ లుక్ తోనే కాష్మారో పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ తో ఆ అంచనాలు ఆకాశానంటాయి. ఇందులో కార్తీ మూడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రలు కూడా దేనికదే వైవిధ్యంగా ఉండనున్నాయట. దాదాపు 60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ లోనూ రిలీజ్ కానుంది.ఈ చిత్రం దీపావఌకి కానుకగా ఈ నెల 29న రిలీజ్ చేయాలని భావించారు. అయితే, ఇప్పుడు అనుకున్నదాని కంటే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. తెలుగు కార్తీకి మంచి మార్కెట్ ఉంది. ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ్-కార్తీల మల్టీస్టారర్ ఊపిరి సూపర్ హిట్ గా నిలిచింది. కాష్మోరా కూడా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాడు కార్తీ.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







