అనుబంధాలను తెలిపే 'మామ.. ఓ.. చందమామ'
- October 24, 2016
కార్తీక్, సనాఖాన్ నాయకానాయికలుగా విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మామ.. ఓ.. చందమామ'. వర ప్రసాద్ బొడ్డు నిర్మాత. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ.. 'ఆధునిక జీవితంలో సొంత మనుషులను మర్చిపోతున్నా. ఆ అనుబంధాలకు దూరంగా బతుకుతున్నాం. వాటిని గుర్తుకు తెచ్చే కథ ఇది' అని తెలిపారు. నవంబర్ 7 నుంచి విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతామన్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







