మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి
- October 24, 2016
మధ్యదరా సముద్రంలోని మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....సోమవారం అక్రమ వలసదారులను గుర్తించేందుకు లిబియాకు బయలుదేరిన విమానం టేకాఫ్ తీసుకునే క్రమంలో రన్వేపై పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఫ్రెంచ్ సిబ్బంది అక్కడిక్కడే మృతిచెందారు. లుక్వా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. విమానం పేలిన అనంతరం మాల్టా ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







