అరుణ్ జైట్లీ అమరావతి భవనాలకు శంకుస్థాపన....
- October 25, 2016
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరు మండంలం లింగాయపాలెం, రాయపూడిలో ప్రభుత్వ భవనాలు నిర్మితం కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







