అరుణ్ జైట్లీ అమరావతి భవనాలకు శంకుస్థాపన....

- October 25, 2016 , by Maagulf
అరుణ్ జైట్లీ అమరావతి భవనాలకు శంకుస్థాపన....

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరు మండంలం లింగాయపాలెం, రాయపూడిలో ప్రభుత్వ భవనాలు నిర్మితం కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com