న్యూజిలాండ్ ప్రధానికి ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు..
- October 26, 2016
న్యూజిలాండ్ ప్రధాని జాన్కీ భారత పర్యటన కొనసాగుతోంది. భారత్ చేరుకున్న జాన్కీకి రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులను జాన్కీకి మోదీ పరిచయం చేశారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధాని రాజ్ఘాట్కు వెళ్లి గాంధీజికి నివాళులర్పించారు. భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కొచ్చిలో న్యూజిలాండ్ చేపడుతున్న అంతర్జాతీయ టెర్మినల్ను జాన్కీ పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







