మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహుమతులే బహుమతులు
- October 26, 2016
మస్కట్: ప్రముఖ జ్యుయెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, వినియోగదారులకు అనూహ్య రీతిలో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 19 నుంచి ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అద్భుతంగా కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 25,000 గోల్డ్ కాయిన్స్ వినియోగదారులు గెల్చుకున్నారు. తాజాగా అన్వర్ అలీ అనే వ్యక్తి 500 గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నారు. 250 ఒమన్ రియాల్స్ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేవారికి, బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. 500 ఒమన్ రియాల్స్తో డైమండ్ జ్యుయెలరీని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వారికి 2 గ్రాముల గోల్డ్ కాయిన్ గెలుచుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 28 వరకు పలు రకాలైన ఆఫర్లను సంస్థ ప్రకటించింది. వీటితోపాటుగా గోల్డ్ జ్యుయెలరీ ఎక్స్ఛేంజ్పై సున్నా శాతం డిడక్షన్ కూడా ఉంటుంది. గోల్డ్ జ్యుయెలరీ మాన్యుఫ్యాక్చరింగ్లో తాము అత్యున్నత స్థానంలో ఉన్నామని, వినియోగదారుల ఆదరాభిమానాలతో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







