బహ్రెయిన్లో భారతీయ వలసదారుడి మిస్సింగ్
- October 28, 2016
మనామా: అలియారు కుంజు నిస్సారుద్దీన్ అనే 36 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఆచూకీ గల్లంతయ్యింది. గుడైబియాలో నివసించే తన రూమ్మేట్కి ఫోన్ చేసిన అలియారు, తాను హమాద్ టౌన్లో స్నేహితుడ్ని కలవడానికి వెళుతున్నట్లు చెప్పాడు. అయితే ఆ తర్వాత అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని అలియారు సోదరుడు నౌషాద్ చెప్పాడు. కేరళ నుంచి బహ్రెయిన్కి వచ్చిన నిస్సారుద్దీన్, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. నిస్సారుద్దీన్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిస్సారుద్దీన్ ఆచూకీ తెలిసినవారెవరైనా సమాచారాన్ని నౌషాద్కి 39076367 లేదా 39241359 నెంబర్లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







