బహ్రెయిన్లో భారతీయ వలసదారుడి మిస్సింగ్
- October 28, 2016
మనామా: అలియారు కుంజు నిస్సారుద్దీన్ అనే 36 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఆచూకీ గల్లంతయ్యింది. గుడైబియాలో నివసించే తన రూమ్మేట్కి ఫోన్ చేసిన అలియారు, తాను హమాద్ టౌన్లో స్నేహితుడ్ని కలవడానికి వెళుతున్నట్లు చెప్పాడు. అయితే ఆ తర్వాత అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని అలియారు సోదరుడు నౌషాద్ చెప్పాడు. కేరళ నుంచి బహ్రెయిన్కి వచ్చిన నిస్సారుద్దీన్, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. నిస్సారుద్దీన్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిస్సారుద్దీన్ ఆచూకీ తెలిసినవారెవరైనా సమాచారాన్ని నౌషాద్కి 39076367 లేదా 39241359 నెంబర్లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









