అక్టోబర్ 31 వ తేదీన భారత రాయబార కార్యాలయ ఓపెన్ హౌస్
- October 28, 2016
దోహా: భారత రాయబార కార్యాలయం ఈ నెల 31 వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. కతర్ లో ఉంటున్న భారత జాతీయులు అత్యవసరంగా కాన్సులర్ ఎదుట సమావేశమై మరియు కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే సోమవారం ఓపెన్ హౌస్ జరపనుంది. ఆ రోజు ఓపెన్ హౌస్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 3:30 గంటల వరకు చాన్సేరీ వద్ద కొనసాగనుంది. రాతపూర్వకంగా సమాచారం, సమస్యలు లేదా కేసులపై రాయబార కార్యాలయం వద్ద అధికారులకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 3 గంటల వరకు ఉన్న సమయంలో దరఖాస్తుదారులు నేరుగా ఇవ్వవచ్చు ఈ రాయబారం అధికారులతో సమావేశం తరువాత ఆయా సమస్యలపై చర్చ చేయబడుతుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







