అక్టోబర్ 31 వ తేదీన భారత రాయబార కార్యాలయ ఓపెన్ హౌస్

- October 28, 2016 , by Maagulf
అక్టోబర్ 31 వ తేదీన భారత రాయబార కార్యాలయ  ఓపెన్ హౌస్

దోహా: భారత రాయబార కార్యాలయం ఈ నెల 31 వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది.  కతర్ లో ఉంటున్న భారత జాతీయులు అత్యవసరంగా కాన్సులర్ ఎదుట సమావేశమై మరియు కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే సోమవారం ఓపెన్ హౌస్ జరపనుంది. ఆ రోజు ఓపెన్ హౌస్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 3:30 గంటల వరకు చాన్సేరీ వద్ద కొనసాగనుంది. రాతపూర్వకంగా  సమాచారం,  సమస్యలు లేదా కేసులపై  రాయబార కార్యాలయం వద్ద అధికారులకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 3 గంటల వరకు ఉన్న సమయంలో  దరఖాస్తుదారులు నేరుగా ఇవ్వవచ్చు  ఈ రాయబారం అధికారులతో సమావేశం తరువాత ఆయా సమస్యలపై చర్చ చేయబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com