యెమెన్పై సౌదీ వైమానిక దాడి 60 మంది మృతి
- October 30, 2016
యెమెన్లోని ఆల్-హొద్యాదాలోని ఓ జైలుపై సౌదీ జరిపిన వైమానిక దాడిలో 60మంది ఖైదీలు మృతిచెందారు. 38మందికిపైగా గాయపడ్డారు. దాడులు జరిగిన ప్రదేశం ఆల్-జ్యాదియా జిల్లాలో ఉన్నట్లు సమాచారం. ప్రాణాలతో ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేందుకు స్థానిక ప్రజలు రక్తదానం చేయవలసిందిగా ఆల్-జ్యాదియాలోని ఆరోగ్యకేంద్రం ప్రకటన విడుదల చేసింది. శనివారంసౌదీ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో 27మంది మృత్యువాతపడ్డారు. వీరిలో సాదా, మారిబ్, టైజ్ ప్రావిన్స్లకు చెందిన పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









