యెమెన్పై సౌదీ వైమానిక దాడి 60 మంది మృతి
- October 30, 2016యెమెన్లోని ఆల్-హొద్యాదాలోని ఓ జైలుపై సౌదీ జరిపిన వైమానిక దాడిలో 60మంది ఖైదీలు మృతిచెందారు. 38మందికిపైగా గాయపడ్డారు. దాడులు జరిగిన ప్రదేశం ఆల్-జ్యాదియా జిల్లాలో ఉన్నట్లు సమాచారం. ప్రాణాలతో ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేందుకు స్థానిక ప్రజలు రక్తదానం చేయవలసిందిగా ఆల్-జ్యాదియాలోని ఆరోగ్యకేంద్రం ప్రకటన విడుదల చేసింది. శనివారంసౌదీ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో 27మంది మృత్యువాతపడ్డారు. వీరిలో సాదా, మారిబ్, టైజ్ ప్రావిన్స్లకు చెందిన పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా