ఫిబ్రవరి 9న 'ఓం నమో వేంకటేశాయ'
- October 31, 2016
అక్కినేని నాగార్జున..కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామి ప్రియ భక్తుడైన హాథిరామ్ బాబాగా కనిపించనున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో చేయాల్సి ఉంది. ఈ పనులన్నింటినీ జనవరి నాటికి ముగించి చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







