భవనంలో అగ్ని ప్రమాదం: నివాసితులంతా సేఫ్
- October 31, 2016
మస్కట్: ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో, అందులో చిక్కుకపోయిన ఐదుగురు వ్యక్తులను రక్షించడానికి ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. వారి పోరాటం ఫలించి, ఆ ఐదుగురు వ్యక్తులూ రక్షింపబడ్డారు. భవనం పై అంతస్తులో ఉన్నవారిని రెస్క్యూ క్రేన్ సహాయంతో రక్షించారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ ఐదుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఐదో ఫ్లోర్లో అగ్నిప్రమాదం సంభవించి, ఆ భవనమంతటా క్షణాల్లో మంటలు వ్యాపించాయని ఆయన వివరించారు. ఉదయం 8.45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా సంఘటనా స్థలంలో ఫైర్ఫైటర్స్, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







