ఏపీలో ఓటు నమోదు చేసుకుంటా:జనసేన అధినేత
- October 31, 2016
ఏపీలో ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో పవన్ కల్యాణ్ ఓటు నమోదు చేసుకోనున్నారు. పవన్తో ఏలూరు జనసేన నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఏలూరులో తనకు అనుకూలమైన నివాసభవనం చూడాలని పార్టీ నేతలకు పవన్కల్యాణ్ సూచించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటరు లిస్టులో పవన్కల్యాణ్ పేరు ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







