ఈజిప్ట్ వరదల్లో చిక్కుకుని 22 మంది మృతి
- October 31, 2016
ఈజిప్టులో ఇటీవల సంభవించిన వరదల్లో 22 మంది మృతి చెందగా 72 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు ప్రావిన్సులను వరదలు అతలాకుతలం చేసినట్టు హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖాలెద్ మెఘాహెద్ తెలిపారు. గతవారం కుదిపేసిన ఈ వరదల దాటికి దక్షిణ సినాయ్, ఎర్ర సముద్రం, సోహాగ్, బని సూయెఫ్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆయన పేర్కొన్నారు. వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులైనట్టు వివరించారు. రాజ్ ఘరెబ్ నగరంలో వందలాది కార్లు కొట్టుకుపోయినట్టు తెలిపారు. సహాయకార్యక్రమాల కోసం మిలటరీని రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







