శ్వేతాబసు రీ ఎంట్రీ చిత్రం "మిక్చర్ పొట్లం "
- October 31, 2016
శ్వేతాబసు ఈ ఎంట్రీ చిత్రం "మిక్చర్ పొట్లం " . ఎంవి సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోదావరి సినీ టోన్ పతాకంపై లయన్ డాక్టర్ కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్ , డాక్టర్ కంటే వీరన్న చౌదరి , లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . మాధవపెద్ది సురేష్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నది. న్న ఈ చిత్రంలో శ్వేతా కీలక పాత్ర పోషించింది కాగా మిక్చర్ పొట్లం పై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది . జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన మిక్చర్ పొట్లం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నది. నవంబర్ లో ఆడియో వేడుక నిర్వహించనున్నారు.
డిసెంబర్ లో సినిమాని రిలీజ్ కానుంది. , తప్పకుండా మిక్చర్ పొట్లం విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది కొత్త బంగారులోకం హీరోయిన్..
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







