పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది...
- October 31, 2016
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషెరా, రాజౌరీ, ఆర్నియా, సాంబా సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. నౌషెరాలో మోటార్లతోనూ దాడులకు దిగింది. భారత భద్రతా దళాలు వాటిని తిప్పి కొట్టాయి. అయితే పాక్ సేనల కాల్పుల్లో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. మరోవైపు జమ్మూకశ్మీర్లోని బండీపురాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ జరుగుతోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









