పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది...
- October 31, 2016
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషెరా, రాజౌరీ, ఆర్నియా, సాంబా సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. నౌషెరాలో మోటార్లతోనూ దాడులకు దిగింది. భారత భద్రతా దళాలు వాటిని తిప్పి కొట్టాయి. అయితే పాక్ సేనల కాల్పుల్లో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. మరోవైపు జమ్మూకశ్మీర్లోని బండీపురాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







