సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం'
- November 01, 2016
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం విజయవాడలో జరగనుంది. డిసెంబర్ 23-25 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కరపత్రాలను శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ఛైర్మన్, కూచిబొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి 5,500 మంది ఔత్సాహికులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. ముగింపు రోజైన డిసెంబర్ 25న సుమారు 7వేల మందితో మహా బృంద నాట్యం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









