సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం'
- November 01, 2016
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం విజయవాడలో జరగనుంది. డిసెంబర్ 23-25 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కరపత్రాలను శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ఛైర్మన్, కూచిబొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి 5,500 మంది ఔత్సాహికులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. ముగింపు రోజైన డిసెంబర్ 25న సుమారు 7వేల మందితో మహా బృంద నాట్యం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







