నవంబర్ 9, 10 తేదీల్లో ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేత
- November 03, 2016
ప్రముఖ జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్రసారాలను రెండు రోజుల పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసారాల నియమాలను ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలుస్తోంది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ ఉగ్ర దాడి సమయంలో బేస్ లోని కీలక ప్రదేశాలను టీవీలో ప్రసారం చేయడంతో కేంద్ర ప్రసారాల శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 9, 10 తేదీల్లో ఎన్డీటీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









