అఫ్గాన్ లో వైమానిక దాడులు, 30 మంది మృతి
- November 03, 2016
అఫ్గానిస్థాన్లోని కుందుజ్ ఉత్తర ప్రావిన్స్లో నాటో దళాలు చేసిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం కుందుజ్లో తాలిబన్లకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్లో ఇద్దరు అమెరికా సైనికులు, ముగ్గురు అఫ్గాన్ ప్రత్యేక దళ అధికారులు చనిపోయిన తర్వాత ఈ వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది అఫ్గాన్ పౌరులు చనిపోగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందిన వారిలో మూడు నెలల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. దీంతో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు గవర్నర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









