అఫ్గాన్ లో వైమానిక దాడులు, 30 మంది మృతి
- November 03, 2016
అఫ్గానిస్థాన్లోని కుందుజ్ ఉత్తర ప్రావిన్స్లో నాటో దళాలు చేసిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం కుందుజ్లో తాలిబన్లకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్లో ఇద్దరు అమెరికా సైనికులు, ముగ్గురు అఫ్గాన్ ప్రత్యేక దళ అధికారులు చనిపోయిన తర్వాత ఈ వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది అఫ్గాన్ పౌరులు చనిపోగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందిన వారిలో మూడు నెలల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. దీంతో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు గవర్నర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







