ముహర్రక్ ప్రేలుడు స్థలాన్ని పర్యవేక్షించిన బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్
- August 26, 2015
బహ్రెయిన్ దేశ పబ్లిక్ సేకూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తరీఖ్ అల్ హస్సాన్ , ముహర్రక్ లోని అల్ నస్సెర్ పాఠశాల సమీపంలో తీవ్రవాద బాంబుపేలుడు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని నేడు సందర్శించారు. ఇందుకు భాద్యులను గుర్తించేందుకు దర్యాప్తును వెంటనే చేపట్టామని, ఈ విధంగా అమాయక ప్రజలను భయభాంతులను చేసి, ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేవారెవరైనా, న్యాయస్థానం ముందు భారీ మూల్యం చెల్లించాల్సింటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఎవరికి ఏ సమాచారం తెలిసినా, పోలీసు దీరాక్టరేటు వారికి లేదా 80008008 ఫోన్ నంబరుకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







