రాజధానిలో స్కూళ్లకు సెలవు
- November 04, 2016
దేశ రాజధానిలో సుమారు 1800 ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ళు మూతబడనున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. దీపావళీ తర్వాత పొగ మంచు తీవ్రత మరింత పెరిగింది. దీంతో దేశ రాజధాని వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా పలు ప్రైవేట్ స్కూళ్ళను మూసివేశారు. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం సుమారు 1800 మున్సిపల్ ప్రాథమిక స్కూళ్ళకు శనివారం అధికారికంగా సెలవు ప్రకటించింది. సోమవారం నుంచి స్కూళ్లు యథావిధిగా పని చేస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









