అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు..
- November 04, 2016
అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 1.14 కోట్ల మంది ప్రవాస భారతీయులుండగా కేవలం 16 వేల మంది మాత్రమే విదేశీ భారత ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన మరింత మందిని ఆకర్షించేందుకు ఈసీ ఆన్లైన్ సర్వేను ప్రారంభించింది. ఓటింగ్ ప్రక్రియ, ఓటరుగా నమోదు తదితర అంశాలపై ప్రవాసీయులను చైతన్య పరిచేలా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆన్లైన పోటీని కూడా నిర్వహిస్తోంది. రెండు నెలల పాటు (నవంబరు, డిసెంబరు) సర్వే నిర్వహిస్తారు. పోటీని నెలాఖరుకు ముగిస్తారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









