అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు..
- November 04, 2016
అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 1.14 కోట్ల మంది ప్రవాస భారతీయులుండగా కేవలం 16 వేల మంది మాత్రమే విదేశీ భారత ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన మరింత మందిని ఆకర్షించేందుకు ఈసీ ఆన్లైన్ సర్వేను ప్రారంభించింది. ఓటింగ్ ప్రక్రియ, ఓటరుగా నమోదు తదితర అంశాలపై ప్రవాసీయులను చైతన్య పరిచేలా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆన్లైన పోటీని కూడా నిర్వహిస్తోంది. రెండు నెలల పాటు (నవంబరు, డిసెంబరు) సర్వే నిర్వహిస్తారు. పోటీని నెలాఖరుకు ముగిస్తారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







