అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు..
- November 04, 2016
అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 1.14 కోట్ల మంది ప్రవాస భారతీయులుండగా కేవలం 16 వేల మంది మాత్రమే విదేశీ భారత ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన మరింత మందిని ఆకర్షించేందుకు ఈసీ ఆన్లైన్ సర్వేను ప్రారంభించింది. ఓటింగ్ ప్రక్రియ, ఓటరుగా నమోదు తదితర అంశాలపై ప్రవాసీయులను చైతన్య పరిచేలా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆన్లైన పోటీని కూడా నిర్వహిస్తోంది. రెండు నెలల పాటు (నవంబరు, డిసెంబరు) సర్వే నిర్వహిస్తారు. పోటీని నెలాఖరుకు ముగిస్తారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









