యు.ఏ.ఈ. ని అట్టుడికిస్తున్న ప్రిన్స్ అల్ వలీద్ ఈ-మెయిల్ స్కాం
- August 26, 2015
గతంలో క్యాష్ ప్రైజుల పేరుతో, చమురుతో సుసంపన్నమైన గల్ఫ్ దేశాల ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాళ్లు, ఇపుడు బిలియనీర్ ఐన సౌదీ రాజకుమారుడు హిజ్ హైనెస్ అల్ వలీద్ బిన్ తలాల్, తన 32 బిలియన్ డాలర్లను దానంచేస్తానన్న ప్రకటనను అవకాశంగా తీసుకుని, కొత్త తరహాలో ఉచ్చులు పన్నుతున్నారు! వీరు యూ. ఏ. ఈ లో అనేకమంది ప్రజలకు - తాము సౌదీ యువరాజు తరపునుండి మాట్లాడుతున్నామనీ, మీరు3.2 మిలియన్ డాలర్ల దానానికై ఎంపిక చేయబడ్దారని అభినందిస్తూ, వారి వ్యక్తిగత వివరాలను పంపమంటారు. ఐతే, ఇటువంటి స్కీములు ఆఖరికి వారి బాంకు ఖాతా వివరాలను పంపడంతో, విషాదాంతoగా ముగుస్తాయని, వీటికి వ్యతిరేకంగా అనేక మార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







