ఇక నుంచి గోడలపై రాతలు రాస్తే కఠిన చర్యలు : కేటీఆర్
- November 05, 2016
జనవరి లోగా హైద్రాబాద్లో గోడలపై రాతలను తుడిచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ అంశాన్ని మేయర్, పోలీస్ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ కళా మేళా కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ , మేయర్ బొంతు రామ్మాహన్ ప్రారంభించారు. రెండు రోజులపాటు తెలంగాణ కళామేళా కొనసాగనుంది. ఇక నుంచి గోడలపై రాతలు రాస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్ తెలిపారు. గోడలపై రాతలు రాస్తే మా పార్టీ వాళ్లపైనే మొదట కేసులు పెట్టండి అని కేటీఆర్ చెప్పారు. హైద్రాబాద్ను సుందర నగరంగా మార్చేందుకు అందరూ సహకరించాలని తెలంగాణ కళామేళాలో మంత్రి కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







