బహ్రయినీయులు కానీ వారి ఉద్యోగ కల్పనపై ఓటింగ్
- November 05, 2016
మనామా: త్వరలో ప్రభుత్వ సంస్థలలో పని చేసే బహ్రయినీయులు కానీ వారిని 50 శాతం మేరకు తొలగిస్తూ ఒక ప్రతిపాదన కోసం ఓటు చేయాల్సి ఉంటుంది. ప్రజా రంగ సంస్థలలో పని చేస్తున్న బహ్రయినీయులు కానివారు వారి పని అనుమతులు ముగింపు పూర్తవడంతో వారిని అక్కడ నుంచి పంపించడం మంచిదని ఎంపి జలాల్ కాదేం అల్ మఃఫోఉద్ ఫిబ్రవరిలో ఈ ప్రతిపాదనను సమర్పించబడింది.
చట్టసభ సభ్యులు విషయంపై చర్చను వాయిదా ఓటు తరువాత తిరిగి నిర్ణయించుకుంది. అయితే ఈ ప్రతిపాదనను ఒక "అత్యవసర" విషయంగా వారి బల్లలపై ఈ మంగళవారం మళ్ళీ చర్చకు వస్తుంది.అల్ మఃఫోఉద్ గతంలో సైతం ఈ తరహా ప్రతిపాదన ప్రతిపాదించారు. నిరుద్యోగ బహ్రయినీయులు ప్రభుత్వ రంగంలో పని చేయాలని మరియు వారికి మరిన్నిఉద్యోగాలు సృష్టించడానికి ఒక చక్కని అవకాశం ఈ చర్య ద్వారా ఏర్పడుతుందని ఆయన సూచించారు. ప్రభుత్వం రంగం అన్ని రంగాల్లో పనిచేస్తున్న నిర్వాసితులు దాదాపు 2,500 మంది వరకు ఉన్నారు. వారు గత మూడేళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితులు ప్రభుత్వ రంగంలోని వివిధ ఉద్యోగాలలో ఆక్రమించిన వారు అదే రంగాల్లో అర్హత పొందిన జాతీయ కార్యకర్తలు, ఉద్యోగులను పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సైతం స్వంత యువతకు ఉపాధి ప్రాధాన్యత ఇవ్వాలని బహ్రెణీయుల యువత కోసం దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతిపాదన చేస్తున్నట్లు తన సమాధానంలో ఆయన ఉద్ఘాటించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







