భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది
- November 05, 2016
భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఫూంచ్ కేజీ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం భారత జవాన్లు, పాకిస్తాన్ సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతిచెందాడు. కాగా... పాకిస్తాన్ సైనికులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







