భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది
- November 05, 2016భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఫూంచ్ కేజీ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం భారత జవాన్లు, పాకిస్తాన్ సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతిచెందాడు. కాగా... పాకిస్తాన్ సైనికులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత