బంగారం అక్రమ తరలింపు కొత్తపుంతలు తొక్కుతోంది
- August 26, 2015
వినూత్న పద్ధతుల్లో బంగారాన్ని దేశంలోకి తీసుకువచ్చేందుకు విమాన ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి షూలను కస్టమ్స్ అధికారులు అనుమానంతో సోదా చేయగా సుమారు 3 కిలోల 300 గ్రాముల బంగారం పొడి బయటపడింది. దీని విలువ సుమారు రూ.88 లక్షలు ఉంటుంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









