కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా 400 మంది ఉద్యోగుల నిరసన
- November 07, 2016
మస్కట్ : 400 మంది హయ నీటి ఉద్యోగులు కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. సంస్థ నియమాలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హయ నీటి యూనియన్ కార్మిక ఉద్యమ నాయకులు ఆలీ అల్ ముజాయినై " మా గల్ఫ్ డాట్ కామ్ " మాట్లాడుతూ, కంపెనీ బయోమెట్రిక్ ప్రామాణికత విధానం ఏర్పాటు చేసింది . దేనితో సిబ్బంది రాక పోకలను క్షుణంగా గమనించడం జరుగుతుంది. అంతేకాక అదనపు కమిటీలు ఏర్పాటుచేసి ఉద్యోగుల మీద నిఘా ఏర్పాటుచేశారని తెలిపారు. భద్రత కెమెరాలు కార్యాలయం అంతట ఏర్పాటుచేయడం పట్ల అనేక మంది ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమ్మెకు వెళ్ళకముందు ఉద్యోగులు సంస్థ బోర్డు అధికారిక డైరెక్టర్లు, మానవ వనరుల మంత్రిత్వశాఖతో ఒక సంభాషణ ఇతర పరిష్కారం ఏమైనా ఉన్నాయేమోనైనా అన్వేషించారు
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









