కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా 400 మంది ఉద్యోగుల నిరసన
- November 07, 2016
మస్కట్ : 400 మంది హయ నీటి ఉద్యోగులు కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. సంస్థ నియమాలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హయ నీటి యూనియన్ కార్మిక ఉద్యమ నాయకులు ఆలీ అల్ ముజాయినై " మా గల్ఫ్ డాట్ కామ్ " మాట్లాడుతూ, కంపెనీ బయోమెట్రిక్ ప్రామాణికత విధానం ఏర్పాటు చేసింది . దేనితో సిబ్బంది రాక పోకలను క్షుణంగా గమనించడం జరుగుతుంది. అంతేకాక అదనపు కమిటీలు ఏర్పాటుచేసి ఉద్యోగుల మీద నిఘా ఏర్పాటుచేశారని తెలిపారు. భద్రత కెమెరాలు కార్యాలయం అంతట ఏర్పాటుచేయడం పట్ల అనేక మంది ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమ్మెకు వెళ్ళకముందు ఉద్యోగులు సంస్థ బోర్డు అధికారిక డైరెక్టర్లు, మానవ వనరుల మంత్రిత్వశాఖతో ఒక సంభాషణ ఇతర పరిష్కారం ఏమైనా ఉన్నాయేమోనైనా అన్వేషించారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







