సొమాలియాలో 25 మంది సైనికులు మృతి
- November 07, 2016
సొమాలియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో 25 మంది సైనికులు మృతి చెందారు. ఆధిపత్యం కోసం అధికార, రెబల్ బలగాల మధ్య జరుగుతున్న పోరులో సుమారు పాతిక మంది సైనికులు మృత్యువాత పడ్డారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. అంతర్యుద్ధం పట్ల ఇరు వర్గాల సైనిక కమాండర్లు ఒకరిపై మరొకరు ఆరోపించుకుంటున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







