సొమాలియాలో 25 మంది సైనికులు మృతి
- November 07, 2016
సొమాలియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో 25 మంది సైనికులు మృతి చెందారు. ఆధిపత్యం కోసం అధికార, రెబల్ బలగాల మధ్య జరుగుతున్న పోరులో సుమారు పాతిక మంది సైనికులు మృత్యువాత పడ్డారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. అంతర్యుద్ధం పట్ల ఇరు వర్గాల సైనిక కమాండర్లు ఒకరిపై మరొకరు ఆరోపించుకుంటున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









